Asianet News TeluguAsianet News Telugu

యువగళం పాదయాత్రపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి...

అమరావతి : యువగళం పాదయాత్రపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. 

అమరావతి : యువగళం పాదయాత్రపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. నూజివీడులో యువగళం పాదయాత్ర జరుగుతున్న చోటికి పలువురు వైసీపీ కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొచ్చారు. అయితే, వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవట్లేదని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించింది. నూజివీడులో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Video Top Stories