Asianet News TeluguAsianet News Telugu

విశాఖ జిల్లా లో వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారి

 నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవలకురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డాయి . 

 నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవలకురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డాయి . విశాఖ మన్యం చలికాలంలో మైదాన ప్రాంతం నుండి టూరిస్టులు లంబసింగి చింతపల్లి కొత్తపల్లి జలపాతం పాడేరు అరకు చూడటానికి ఎక్కువగా వస్తుంటారు.  ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో వాహనదారులు టూరిస్టులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 
 

Video Top Stories