కపిలతీర్థం టు రామతీర్థం... నిరసన యాత్రకు సిద్దమైన బిజెపి

హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపి బిజెపి నాయకులు నిరసనబాట పట్టారు. 

Share this Video

హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపి బిజెపి నాయకులు నిరసనబాట పట్టారు. ఇందులోభాంగంగా కపిలతీర్థం నుండి రామతీర్థం యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ యాత్రకు అనుమతి కోరుతూ అడిషనల్ డిజిపి రవిశంకర్ కు అభ్యర్ధన పత్రాన్ని అందించారు. ఈ క్రమంలోనే అడిషనల్ డిజిపితో విష్ణువర్ధన్ రెడ్డితో కూడిన బీజేపీ బృందం భేటి అయ్యింది.

Related Video