Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నం వేదికగా జీ -20 సన్నాహక సదస్సు

సాగర తీరంలో త్వరలో జరగబోయే సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . 

సాగర తీరంలో త్వరలో జరగబోయే సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం సిద్ధమవుతున్నది . జీ- 20 బాధ్యతలు చేపట్టినాక భారత్ పెద్ద ఎత్తున సన్నాహక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది .