చంద్రబాబు కుప్పం వదులుకుంటే మంచిది...: మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు: టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ ఒక్కసారి ధైర్యం చేసి కుప్పంలో పర్యటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. 

| Updated : Feb 28 2021, 03:33 PM
Share this Video

చిత్తూరు: టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ ఒక్కసారి ధైర్యం చేసి కుప్పంలో పర్యటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. ఇక చంద్రబాబు వేరే నియోజకవర్గం ఎంచుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలకే నచ్చడం లేదని... ఇప్పటికైనా చంద్రబాబు మారాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. 

Related Video