Asianet News TeluguAsianet News Telugu

యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. 

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. పోలవరంలో అవినీతే జరగలేదని ప్రచారమా..? అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పట్టిసీమలో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది. కానీ ఓ వర్గం మీడియా ఎల్లో రాతలు మాత్రం పట్టిసీమలో కూడా అవినీతి లేదని మాట్లాడుతున్నారన్నారు. పోలవరానికి 50 లక్షల వరదా? అసలెప్పుడైనా అంత వచ్చిందా? నోటికేదొస్తే అది మాట్లాడడమే.. అంటూ దుయ్యబట్టారు.