Asianet News TeluguAsianet News Telugu

పరాశక్తి దుర్గాదేవి అలంకరణలో విజయవాడ దుర్గమ్మ దర్శనం...

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలతో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కళకళలాడుతోంది.  

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలతో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కళకళలాడుతోంది.  రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా నవరాత్రి వేడుకల్లో ఎనిమిదోరోజయిన ఇవాళ(సోమవారం) అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. పరాశక్తి అమ్మవారిని దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుండే ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు.  

Video Top Stories