Asianet News TeluguAsianet News Telugu

నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య

కృష్ణాజిల్లా : నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య జరిగింది. 

కృష్ణాజిల్లా : నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య జరిగింది. బాణావతు ఏసు అలియాస్ (హిల్లే27) అనే వ్యక్తిని పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అలియాస్ (పోరియా) అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దాడిలో బాణావతు హిల్లే అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.