Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు

Share this Video

కొత్త సంవత్సరం సందర్భంగా అయోధ్యలోని శ్రీరామ మందిరానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని భక్తితో ప్రారంభించాలనే ఉద్దేశంతో దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.

Related Video