సింహాచలం దేవస్థానం వారికి రావలిసిన బకాయిలు చెల్లించిన ఏపీ ట్రాన్స్కో
వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కి రావలసిన 11 కోట్ల 99 లక్షల తొంభై వేలు రూపాయలు బకాయిలో 5 కోట్ల 7 లక్షల 85 వేల మూడు వందల రూపాయలు
వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కి రావలసిన 11 కోట్ల 99 లక్షల తొంభై వేలు రూపాయలు బకాయిలో 5 కోట్ల 7 లక్షల 85 వేల మూడు వందల రూపాయలు ఈ రోజు బిల్ పాస్ చేయడం జరిగింది విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు ఆధ్వర్యంలో జగద్గురువులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో సమన్వయము చేసిన ట్రస్ట్ సభ్యులు.