Asianet News TeluguAsianet News Telugu

గెలుపు మనదే.. కూటమి కుదేలై పోవాల్సిందే.. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని.. విజయం పై జగన్ ధీమా...

గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసిన ఐపాక్ టీమ్ తో సమావేశం అయిన జగన్..మనం గెలవబోతున్నాం.. దేశం అంతా ఏపీవైపు చూసే రోజు వస్తుంది అంటూ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 

First Published May 16, 2024, 5:15 PM IST | Last Updated May 16, 2024, 5:15 PM IST

గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసిన ఐపాక్ టీమ్ తో సమావేశం అయిన జగన్..మనం గెలవబోతున్నాం.. దేశం అంతా ఏపీవైపు చూసే రోజు వస్తుంది అంటూ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.