BS Yediyurappa: 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పను తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీకి దమ్ముంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీని కాంగ్రెస్ పార్టీ నేత ఎంబీ పాటిల్ సవాల్ చేశారు.