పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలో దేశప్రజలను అలర్ట్ చేసేందుకు దేశంలోని వివిధ నగరాలలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.