తిరుమల స్వామి వారి దివ్య దర్శనం టోకెన్లు ఇక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ నుంచే జారీ అవుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఆధార్ కార్డు స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు.
Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు టీటీడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
ప్రతీ రోజూ దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుపతికి విచ్చేస్తుంటారు. వీరి కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ నిత్యం ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపడుతూనే ఉంటారు. తాజాగా తిరుపతిలో కొత్త బస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏకంగా రూ. 500 కోట్లతో ఎయిర్పోర్టును తలపించేలా ఈ బస్ టెర్నినల్ను నిర్మించనున్నారు.
Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుందని టీటీడీ తెలిపింది.
Tirupati Sri City: తిరుపతిలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలం (సెజ్) లో LG రూ.5,001 కోట్లతో మూడో ఇండియా ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఎల్జీకి పుణే, నోయిడాల్లో ప్లాంట్లు ఉండగా, ఇప్పుడు ఏర్పాటు కాబోయేది భారతదేశంలో మూడో ప్లాంట్గా నిలవనుంది.
Tirupati Tourism: ఆంధ్రప్రదేశ్ అనేక పర్యాటక ప్రాంతాలకు గమ్యస్థానంగా ఉంది. మరీ ముఖ్యంగా తిరుపతిలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిలో తిరుమల ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన, అత్యధిక మంది సందర్శించబడే హిందూ దేవాలయంగా గుర్తింపు సాధించింది. తిరుపతిలో కేవలం కళియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే కాదు.. సమీపంలో ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.