విదేశీ మహిళపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల రావడంతో ముంబాయిలోని కళ్యాణ్ రైల్వే పోలీసులు ఓ ఆర్మీ జవానును అరెస్టు చేశారు. బాధితురాలు ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో ఫిర్యాాదు చేశారు. వారు ఆ ఫిర్యాదును ఇక్కడి పోలీసులకు పంపించారు. ఈ నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.