ఓటీఎస్పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. ఓటీఎస్ స్కీమ్లో ఎవరు బలవంతపు వసూళ్లు చేయడం లేదని, టార్గెట్లు పెట్టడం లేదని అన్నారు.