• All
  • 9 NEWS
  • 9 PHOTOS
21 Stories
Asianet Image

MI vs RCB: బెంగళూరు విజయం అంత వీజీ ఏం కాదు.. ఆ ముగ్గురితో పొంచి ఉన్న ప్రమాదం

Apr 07 2025, 07:35 PM IST

ఐపీఎల్‌ 2025లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబైని ఓడించి వాంఖడే స్టేడియంలో జెండా పాతాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే బెంగళూరుకు విజయం అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ముగ్గురు బౌలర్స్‌తో ఆర్సీబీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు.? వారితో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 
 

Asianet Image

Telugu news live updates: MI vs RCB: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే విజయం.. వాంఖడేలో 10 ఏళ్ల తర్వాత

Apr 07 2025, 08:16 AM IST

నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఉదయం 10. 30 గంటలకి కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించనున్నారు. హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ దంపతులు. ఇక ట్రంప్‌ పాలన తీరుకు నిరసనగా అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించిన అప్డేట్స్‌, వక్ఫ్‌ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం.. 

Top Stories