నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఉదయం 10. 30 గంటలకి కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించనున్నారు. హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ దంపతులు. ఇక ట్రంప్ పాలన తీరుకు నిరసనగా అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించిన అప్డేట్స్, వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..