పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి గాను ఈ నామినేషన్ లభించింది..
ఎలన్ మస్క్ పేరును నోబెల్ శాంతి బహుమానం కోసం నామినేట్ చేశారు. నార్వే ఎంపీ మేరియస్ నిల్సెన్ నామినేట్ చేశారు. వాక్ స్వాతంత్ర్యం కోసం మస్క్ పాటుపడుతున్నారని వివరించారు.
Nobel Prize Auction: రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనాధులుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు రష్యన్ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్ ముందుకొచ్చారు. గత ఏడాది తాను పొందిన నోబెల్ శాంతి బహుమతి మెడల్ను వేలానికి పెట్టగా.. 10.35 కోట్ల డాలర్లు(దాదాపు రూ.808 కోట్లు) పలికింది. ఈ మొత్తాన్ని నేరుగా UNICEFకి బదిలీ చేయనున్నారు.
2021 ఏడాదికి గాను మరియా రెస్సా, థమిత్రి మురతోవ్కి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన ఇద్దరూ కూడ జర్నలిస్టులే. ఫిలిప్ఫిన్స్ కు చెందిన మరియా రెస్సా తో పాటు రష్యాకు చెందిన థమిత్రి మురతోవ్కి nobel peace prize దక్కింది.
రసాయనశాస్త్రంలో బెంజమిన్ లిస్ట్, డేవిడ్ వి.సి. మెక్మిల్లన్లకు నోబెల్ ప్రైజ్ దక్కింది. పరమాణువు నిర్మాణంలో ఆర్గానోక్యాటలిసిస్ అనే స్పష్టమైన నూతన పరికరాన్ని బెంజిమెన్ లిస్ట్, మెక్ మిల్లన్ అభివృద్ది చేశారు