Gwalior: ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి అధికారులు కింద స్థాయి ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తూ.. వార్నింగులు ఇస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఉద్యోగులను ఉరితీస్తానంటూ ఓ కలెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కలెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ మారింది.