మండు వేసవిలో వాతావరణం విచిత్రంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఇలా దేశ రాజధాని డిల్లీలో ఇవాళ వాతావరణం భీభత్సం సృష్టించింది. ఏకంగా 15 విమానాలనే దారి మళ్లించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Delhi Rains: ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 40 విమానాలు ఆలస్యమయ్యాయి, మూడు రూట్లు మారాయి, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం ఉన్నట్టుండి అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వాన పడింది. భీకరంగా గాలులూ వీచాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. విమాన సేవలూ కొద్ది కాలం నిలిచిపోయాయి. బలమైన గాలులకు రోడ్లపై కార్లు కూడా వణికిపోయాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
Delhi Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున గంటన్నరపాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి తాకిడికి పలు చెట్లు నేలరాలి దారికి అడ్డంగా పడిపోయాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలకు విఘాతం ఏర్పడగా.. విద్యుత్ ప్రసారం కూడా నిలిచిపోయింది