ADR report: భారత ఎన్నికల సంఘం గుర్తించిన 8 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రె్సతో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) ఆదాయం రూ.1,373 కోట్లు అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ADR report) తెలిపింది.
ADR report on Rajya Sabha: ఇటీవల రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం మందికి నేర చరిత్ర ఉంది. ఇందులో 12 శాతం మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ADR) తెలిపాయి.