ఏపీ, తెలంగాణల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల నియామక ప్రక్రియలో కూడా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
తెలంగాణ మహిళా సంఘాలకు 381 డ్రోన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం, వ్యవసాయానికి తక్కువ ధరలకు పరికరాలు, రైతులకు మద్దతు చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ, స్వయం ఉపాధి కోసం జీవనోపాధి పథకం ప్రారంభించింది. ఉద్యోగ, ఆర్థిక అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
Banakacharla: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
Israel Iran conflict: ఇజ్రాయెల్లో జరిగిన బాంబుదాడుల కారణంగా తెలంగాణకు చెందిన రవీంద్ర గుండెపోటుతో మృతి చెందారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం క్రమంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియా ఆపరేషన్ సింధూను ప్రారంభించింది.
గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో అసలు ఏమిటీ ప్రాజెక్ట్? దీనిపై వివాదమేంటి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీ సర్కార్ చేపడుతున్న గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెెలంగాణకు చెందిన అన్నిపార్టీల ఎంపీలు సమావేశమయ్యారు. ఇందులో చంద్రబాబుపై రేవంత్ గరం అయ్యారు. ఏమన్నారంటే…
జూన్ 12 వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు పున:ప్రారంభం అయ్యాయి. దీంతో భారంగా స్కూళ్లకు వెళుతున్న చిన్నారులకు గుడ్ న్యూస్… ఈ నెలలో ఇంకా 12 రోజులున్నాయి.. అందులో ఆరు రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?