Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో సోనియా గాంధీ ఆస్తులు ఇవే.. వైసీపీ ఏడో జాబితా విడుదల.. రేవంత్ రెడ్డి జైలుకు ఖాయం, కేజ్రీవాల్ కు భారీ షాకిచ్చిన గుజరాత్ హైకోర్టు ,రూ. 115 కోట్లు ఫ్రీజ్: ఐటీ శాఖపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి.., ఎన్నారైతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి, మాతో టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు: బండి సంజయ్ సంచలనం, బీఆర్ఎస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్లో చేరిక అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు మెడకు మరో ఉచ్చు, ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం, రాజధాని ఫైల్స్ కు లైన్ క్లియర్ ... విడుదలకు ఓకే చెప్పిన ఏపి హైకోర్టు , చంద్రబాబు ఇంట రాజశ్యామల యాగం వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 17, 2024, 7:22 AM IST
అమరావతి రాజధాని ఉద్యమ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ అనే చిత్రాన్ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రాన్ని ఏపీలో అధికారులు మధ్యలోనే షోలు నిలిపివేసారు.
Entertainment Feb 16, 2024, 1:54 PM IST
అమరావతి రైతులు, మహిళల రాజధాని ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన రాజధాని ఫైల్స్ మూవీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ మూవీని ఏపీలో ప్రదర్శించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Andhra Pradesh Feb 16, 2024, 12:39 PM IST
ఏపీ పాలిటిక్స్ నేపథ్యంలో గురువారం రాజధాని ఫైల్స్ అనే చిత్రం విడుదలైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి వివాదం చోటుచేసుకుందో తెలిసిందే. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రకటించారు. జగన్ వచ్చాక మూడు రాజధానులు అని ప్రకటించడంతో అమరావతి ప్రాంతంలో రైతులు తీవ్ర ఉద్యమం చేపట్టారు.
Entertainment Feb 16, 2024, 10:18 AM IST
Alipur Fire News: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అలీపూర్ పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
NATIONAL Feb 16, 2024, 12:40 AM IST
అమరావతి రాజధాని కోసం రైతులు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ప్రధానంగా `రాజధాని ఫైల్స్` అనే మూవీ రూపొందింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Reviews Feb 15, 2024, 4:14 PM IST
‘రాజధాని ఫైల్స్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కానీ అర్ధాంతరంగా నిలిపోయింది. అమరావతి రైతుల కష్టాలపై చిత్రీకరించిన ఈ సినిమాను రెవెన్యూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు.
Entertainment Feb 15, 2024, 3:08 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదం ఇప్పట్లో తేలేలా కనిపంచడంలేదు. ఇప్పటికే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ ఏపీ రాజధానుల లిస్ట్ లో వుండగా తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది.
Andhra Pradesh Feb 15, 2024, 1:51 PM IST
చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు.... వైఎస్ జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడు... కానీ చివరకు మళ్ళీ హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Andhra Pradesh Feb 15, 2024, 12:27 PM IST
‘రాజధాని ఫైల్స్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఏపీలోని అమరావతి రైతులు రాజధానుల పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా.. మూడు క్యాపిటల్స్ పై తాజాగా దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Entertainment Feb 15, 2024, 10:18 AM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ, అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ, బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులు వీరే.., నీకు చేతకాకుంటే తప్పుకో.. నేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా : హరీష్రావు సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ .. ఈ కొత్త వాదన వెనుక వైసీపీ ఎత్తుగడ?, ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, రోహిత్ కే పట్టం కట్టిన బీసీసీఐ వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 15, 2024, 8:17 AM IST
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహం వుందన్నట్లుగా పరిశీలకులు అంటున్నారు.
Andhra Pradesh Feb 15, 2024, 2:20 AM IST
ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్లో .. విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సీఎం ఎంపిక సమయంలో తెరవెనుక ఏదో జరిగిందన్న అర్ధం బొత్స మాటల్లో ధ్వనిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్లో చేరకపోయి వుంటే చిరంజీవి సీఎం అయ్యేవారన్నది బొత్స అభిప్రాయం.
Andhra Pradesh Feb 14, 2024, 3:20 PM IST
హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని, ఏపీ రాజధానిని విశాఖపట్నం తరలించే వరకు హైదరాబాద్నే ఏపీ రాజధానిగా ఉంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఇంతకీ మన దేశంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మాత్రమే ఉన్నదా? హైదరాబాద్ కాకుండా ఉమ్మడి రాజధానులు ఉన్నాయా?
Andhra Pradesh Feb 14, 2024, 1:55 PM IST
దేశ రాజధాని డిల్లీలో రైతులు ఆందోళనకు దిగడంతో మరోసారి స్వామినాథన్ కమీషన్ సిపార్సులు తెరపైకి వచ్చాయి. పంటలకు కనీస మద్దతుధరకు చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
NATIONAL Feb 14, 2024, 1:46 PM IST