హుజురాబాద్: బిజెపిలో చేరినతర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్ దంపతులు. ఈ సందర్భంగా కమలాపూర్ మండలం అంబాల చేరుకున్న ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునకు బిజెపి శ్రేణులు, ఈటల అభిమానులు, స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెపై పూలవర్షం కురిపిస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు.
Telangana Jun 17, 2021, 1:11 PM IST