ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపుపొందిన ప్రాచీన దేవాలయం తిరుమల ఆదాయంలో రికార్డులు సృష్టిస్తోంది. భక్తులు స్వామివారికి సమర్పించేే నగదు, కానుకలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇలా ఈ ఏడాది కూడా రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది.
Andhra Pradesh Apr 22, 2024, 8:20 AM IST
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లే భక్తులకు కొత్త సమస్య వచ్చిపడింది. కానీ కొందరు భక్తులు తెలివిగా ఆలోచించి గోనె సంచులతో ఆ సమస్య నుండి తప్పించుకున్నారు... ఇంతకూ శ్రీవారి భక్తుల సమస్య ఏంటంటే....
Andhra Pradesh Apr 8, 2024, 3:44 PM IST
యాదాద్రి జిల్లా ఆలేరులో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండడంతో ఈ ప్రమాదం తప్పింది.
Telangana Mar 31, 2024, 1:49 PM IST
తమిళనాడుకు అత్యంత చేరువలో వుంటూ రాయలసీమ పరిధిలోకి వచ్చే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్పై అన్ని పార్టీల ప్రభావం వుంటుంది. టాలీవుడ్ సూపర్స్టార్లు నందమూరి తారక రామారావు, చిరంజీవిలను చట్టసభల్లోకి పంపింది. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి రేసులో నిలిచారు. తిరుపతి టికెట్ కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో పెద్ద పోటీ నెలకొంది. అయితే చివరికి జనసేన నేత ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఖరారైంది.
Andhra Pradesh Mar 26, 2024, 6:06 PM IST
తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు.
Andhra Pradesh Mar 20, 2024, 11:10 AM IST
ఇదివరకు సెలబ్రిటీలకు ఆటోగ్రాఫ్ ల ఇబ్బందులు ఉండేవి. కలనీయకుండా చేసేవారు ఫ్యాన్స్.. ఇప్పుడు సెల్ఫీల గోల పెరిగిపోయింది. స్టార్స్ ఇబ్బందులు గమనించకుండా సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు అభిమానులు. ఈక్రమంలోనే యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ అభిమానికి షాక్ ఇచ్చాడు.
Entertainment Mar 14, 2024, 10:23 AM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం సీటు హాట్ టాఫిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధికార వైసిపిని వీడి ప్రతిపక్ష టిడిపిలో చేరడంతో మైలవరం రాజకీయాలు హాట్ టాఫిక్ గా మారాయి. మైలవరంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి గెలిపించుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది... పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతను చేర్చుకుని కొత్త ప్రయోగం చేస్తోంది టిడిపి. ఇలా మైలవరం రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Andhra Pradesh Mar 11, 2024, 4:06 PM IST
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన తిరుపతి ఉద్ధండులైన రాజకీయ నాయకులను దేశానికి అందించింది. తిరుమలతో పాటు శ్రీకాళహస్తి దేవాలయాలు, సూళ్లూరుపేటలోని షార్ అంతరిక్ష కేంద్రం తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. వెండితెర వేల్పులైన నందమూరి తారక రామారావు, చిరంజీవిలను చట్టసభల్లోకి పంపింది. 1952లో ఏర్పడిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోట. హస్తం పార్టీ 12 సార్లు ఇక్కడి నుంచి గెలిచింది. వైసీపీ మూడుసార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న తిరుపతిలో ఇప్పుడు వైసీపీ పట్టు పెంచుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2021 లోక్సభ ఎన్నికలోనూ ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది.
Andhra Pradesh Mar 8, 2024, 8:12 PM IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కాసేపటి క్రితమే గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
Telangana Mar 8, 2024, 1:37 AM IST
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్ధితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్పించి మిగిలిన సమాయాల్లో ఎన్ని లడ్లు కావాలంటే అన్ని పొందవచ్చన్నారు.
Andhra Pradesh Mar 2, 2024, 9:17 PM IST
తన సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ప్రతిపక్షంలో వుండగా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానన్నవాడు అధికారంలోకి రాగానే చేతులెత్తేసాడని ఆరోపించారు.
Andhra Pradesh Mar 2, 2024, 7:28 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది.
Andhra Pradesh Feb 19, 2024, 2:47 PM IST
అయోధ్య రాములోరికి (ayodhya balak ram) తిరుమల వెంకన్న (tirumala tirupati venkateswara swamy) సాయం అందించారు. క్యూ లైన్ల నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ వంటి విషయాలపై టీటీడీ (TTD) అధికారులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు (Shri Ram Janmabhoomi Teerthkshetra Trust) ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
NATIONAL Feb 18, 2024, 8:26 AM IST
తిరుపతి నగరంలో ఇవాళ విషాదం చోటు చేసుకుంది. లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపింది.
Andhra Pradesh Feb 15, 2024, 4:13 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదం ఇప్పట్లో తేలేలా కనిపంచడంలేదు. ఇప్పటికే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ ఏపీ రాజధానుల లిస్ట్ లో వుండగా తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది.
Andhra Pradesh Feb 15, 2024, 1:51 PM IST