Harish Rao: ఆరు గ్యారంటీలు వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గారడీ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నీటిపారుదలశాఖపై శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూర్తిగా తప్పుల తడకని మండిపడ్డారు.
Telangana Feb 18, 2024, 3:49 AM IST
పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో నీటి ప్రాజెక్టులను తెలంగాణలో ప్రధాన పార్టీలు తెరమీదికి తెస్తున్నాయి.
Telangana Feb 15, 2024, 4:50 PM IST
కాళేళ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం ఇవాళ పరిశీలించింది
Telangana Feb 13, 2024, 4:56 PM IST
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నీటిపారుదల అంశంపై జరిగిన చర్చ పరోక్షంగా ఏపీ సీఎం వై.ఎస్. జగన్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Feb 13, 2024, 2:35 PM IST
కాంగ్రెస్, బీఆర్ఎస్లు నీటి పారుదల ప్రాజెక్టుల అంశంపై పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రాజకీయంగా పై చేయి సాధించడం కోసం రెండు పార్టీలు కార్యాచరణను సిద్దం చేస్తున్నాయి.
Telangana Feb 12, 2024, 6:45 PM IST
తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దనే విషయమై ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది.ఈ తీర్మానంపై పలు పార్టీల సభ్యులు చర్చించారు.
Telangana Feb 12, 2024, 5:32 PM IST
కేసీఆర్ ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ టార్గెట్కు రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నది. యాదగిరిగుట్టపైకి ఆటో సేవలను పునరుద్ధరించారు. లోక్ సభ ఎన్నికలు కేంద్రంగా బీజేపీ ఐదు సంకల్ప యాత్రలు ప్రారంభిస్తున్నది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిసింది.
Telangana Feb 12, 2024, 6:44 AM IST
భారత రాష్ట్రసమితిపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Telangana Feb 8, 2024, 5:09 PM IST
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగించిందనే ఆరోపణల నేపథ్యంలో ఉద్యమానికి భారత రాష్ట్ర సమితి వ్యూహరచన చేస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతానికి చెందిన నేతలతో కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు.
Telangana Feb 6, 2024, 12:58 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఢీలాపడ్డ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు.
Telangana Feb 6, 2024, 7:21 AM IST
Uttam Kumar Reddy: తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి పోలింగ్ నాడు సీఎం జగన్తో మాట్లాడి సీఆర్పీఎఫ్ బలగాలను నాగార్జున సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్ ఆడిన నాటకమని విమర్శించారు.
Telangana Feb 6, 2024, 1:21 AM IST
KTR vs REVANTH REDDY: కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇతరులు చేసిన పనిని తామే చేసినట్టు కాంగ్రెస్ క్రెడిట్ను దొంగిలించే ప్రయత్నం చేస్తుందనీ, ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, చివరిది కూడా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.?
Telangana Feb 3, 2024, 4:35 AM IST
KTR: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు.
Telangana Feb 3, 2024, 4:09 AM IST
Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, త్వరలో తెలంగాణలో కులగణన, అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు ,కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, రేషన్కార్డుదారులకు శుభవార్త.. మరోసారి ఈ-కేవైసీ గడువు పొడిగింపు, అంతుచిక్కని నితీష్ ప్లాన్.. రాజీనామా, ప్రమాణ స్వీకారం ఒకేరోజు, అభిమాన్యుడిని కాదు.. అర్జునుడిని అంటున్న జగన్ , రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ..!, సరికొత్త చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న వంటి వార్తల సమాహారం.
Telangana Jan 28, 2024, 6:52 AM IST
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే.. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా నదిపై జరిగిన నిర్మాణాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Telangana Jan 28, 2024, 1:30 AM IST