పిఠాపురంలో హైపర్ ఆది క్రేజ్ చూశారా.. ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన స్టార్ క్యాంపైనర్
Andhra Pradesh Apr 11, 2024, 2:26 PM IST
ఎన్నికల వేళ రాాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు చేసిన కాంట్రవర్సీ, సెన్సేషన్ కామెంట్స్ ఏమిటో చూద్దాం...
Andhra Pradesh Apr 11, 2024, 1:17 PM IST
బుల్లితెర క్రేజీ కమెడియన్ హైపర్ ఆది సందర్భం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై తన అభిమానం చాటుకుంటుంటాడు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి హైపర్ ఆది విధేయుడు. ఒక రకంగా చెప్పాలంటే హైపర్ ఆది జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటున్నాడు.
Entertainment Apr 10, 2024, 10:44 PM IST
జనసేనానికి చిరంజీవి 5 కోట్ల విరాళం..
Andhra Pradesh Apr 9, 2024, 12:39 PM IST
చూస్తుంటే జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ మద్దతు బలపడుతున్నట్లు అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో పూర్తిగా బిజీ అయిపోయారు. ఏపీలో ఎన్నికలకు నెలరోజుల సమయం మాత్రమే ఉంది.
Entertainment Apr 8, 2024, 5:40 PM IST
పిఠాపురంలో బషీర్ బీబీ ఔలియా దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ముస్లిం సోదరుల అభిమానం చూడండి
Andhra Pradesh Apr 3, 2024, 12:16 PM IST
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు.
Andhra Pradesh Apr 3, 2024, 10:50 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Apr 3, 2024, 6:46 AM IST
Janasena: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి, ప్రతిపక్ష కూటమికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
Andhra Pradesh Apr 2, 2024, 5:18 PM IST
నవారు మంచంపై కష్టసుఖాలు తెలుసుకుంటూ.. సామాన్యుడిలా జనసేనాని
Andhra Pradesh Apr 2, 2024, 4:15 PM IST
టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ జనసేనలో చేరారు.పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
Andhra Pradesh Apr 2, 2024, 9:36 AM IST
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇల్లు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
Andhra Pradesh Apr 2, 2024, 6:35 AM IST
వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు ఇవ్వకుండా ఆపటం చంద్రబాబు వల్ల కాదని .. గతంలో ఇంటింటికి పింఛను కార్యక్రమాన్ని ఆయన చేపట్టారా అని నాని నిలదీశారు. నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసునని పేర్నినాని దుయ్యబట్టారు.
Andhra Pradesh Apr 1, 2024, 7:05 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.
Andhra Pradesh Apr 1, 2024, 6:26 PM IST
రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు కలెక్టర్లను కలిసి పింఛన్ సొమ్ము అందేలా చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
Andhra Pradesh Apr 1, 2024, 5:03 PM IST