Lionel Messi: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే తన సుదీర్ఘ కెరీర్ లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్ ను అందుకున్నాడు. తాజాగా మెస్సీ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కూతురికి స్పెషల్ గిఫ్ట్ పంపాడు.
Football Dec 28, 2022, 1:44 PM IST
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో పాటు నలుగురు సెలక్షన్ కమిటీ సభ్యులపై వేటు వేసింది భారత క్రికెట్ బోర్డు... త్వరలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది.
Cricket Dec 23, 2022, 11:48 AM IST
దేశంలో క్రికెట్కి విపరీతమైన క్రేజ్ రావడానికి సచిన్ టెండూల్కర్ ప్రధాన కారణం. సచిన్ ఆడుతున్నంతసేపు జనజీవనం స్థంభించిపోయేది. ఆ తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీయే. సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువగానే మాస్ జనాల్లోకి చొచ్చుకుపోయాడు ధోనీ...
Cricket Dec 22, 2022, 3:00 PM IST
క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్. రెండు వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన రికీ పాంటింగ్, రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా గెలిచాడు. పాంటింగ్ తర్వాత మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచి, మోస్ట్ సక్సెస్ఫుల్ సారథిగా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ..
Cricket Dec 21, 2022, 1:25 PM IST
Ishan Kishan: బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో భాగంగా మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్. ఈ కుర్రాడి బ్యాటింగ్ లో దూకుడు వీరూను పోలి ఉంటుంది..
Cricket Dec 20, 2022, 7:10 PM IST
Ishan Kishan: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇటీవలే వన్డేలలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఇషాన్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు.
Cricket Dec 20, 2022, 2:59 PM IST
కొంతమంది భారత క్రికెటర్లు మైదానంలో బ్యాట్ బాల్తో మాత్రమే కాదు. అలా కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ సహా కొందరు క్రికెటర్లు వివిధ వెంచర్లలో పెట్టుబడులు పెట్టి విజయాలు సాధించారు. విరాట్ కోహ్లీ తన పెట్టుబడుల కారణంగా ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించగలిగాడు. భారత జట్టులోని ప్రస్తుత ఆటగాళ్ల నుంచి మాజీ ఆటగాళ్ల వరకు చాలా మంది వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి విజయాలు సాధించారు. కాబట్టి, స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ భారతీయ క్రికెటర్ల సమాచారం ఇక్కడ ఉంది.
business Dec 20, 2022, 12:35 AM IST
వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒకడు. బ్యాటుతో నిలకడగా రాణించకపోయినా మహ్మద్ కైఫ్ ఫీల్డింగ్ విన్యాసాల కోసం అతన్ని టీమ్లో కొనసాగిస్తూ వచ్చాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ధోనీ కెప్టెన్ అయ్యాక టీమ్లో చోటు కోల్పోయి రిటైర్ అయిన వారిలో మహ్మద్ కైఫ్ కూడా ఒకడు...
Cricket Dec 19, 2022, 4:10 PM IST
క్రికెట్ నుంచి రాజకీయాలను వేరు చేయడం వీళ్లయ్యే పనికాదు. ఎందుకంటే పాలిటిక్స్లోలాగే క్రికెట్లో కూడా శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరు. కెరీర్లో ఆరంభంలో ఆప్త మిత్రులుగా ఉన్న యువరాజ్ సింగ్- మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు బద్ధ శత్రవులుగా మారిపోయారు. మాహీ గురించి తెలీదు కానీ, యువీ మాత్రం ధోనీని ద్వేషిస్తున్నాడు. దీనికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ...
Cricket Dec 18, 2022, 12:38 PM IST
2022 ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లింది భారత జట్టు. ఆ సిరీస్కి టెస్టులకు వైస్ కెప్టెన్గా, వన్డేలకు కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ, టోర్నీ ఆరంభానికి ముందు గాయంతో తప్పుకున్నాడు. దీంతో లక్కీగా టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ, వన్డేల్లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు కెఎల్ రాహుల్...
Cricket Dec 18, 2022, 11:35 AM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎన్ని విజయాలు అందుకున్నాడో అంతకుమించి విమర్శలు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి ఆప్తులైన వారికే టీమ్లో ఎక్కువగా అవకాశాలు ఇస్తాడనే ఆరోపణ కూడా ఒకటి. సురేష్ రైనా, కేదార్ జాదవ్, ఆర్పీ సింగ్ వంటి ప్లేయర్లు పెద్దగా రాణించకపోయినా టీమ్లో చోటు దక్కించుకున్నాడనే దానికి ధోనీయే కారణం...
Cricket Dec 17, 2022, 4:56 PM IST
పేపరు మీద టీమిండియా చాలా పటిష్టమైన జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్... ఇలా టీమ్లో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. అయితే బంగ్లాదేశ్లో విజయాలు అందుకోవడానికి కూడా తెగ కష్టపడుతోంది భారత జట్టు...
Cricket Dec 8, 2022, 1:17 PM IST
వన్డే ఫార్మాట్కి ఆదరణ లేకుండా పోవడానికి టీ20ల రాకే కారణం. 20-20 ఓవర్ల ఫార్మాట్ వచ్చినప్పుడు అసలు ఈ మ్యాచ్లను జనాలు చూస్తారా? ఆదరిస్తారా? అని అనేక మంది అనుమానించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మోస్ట్ క్రేజీయెస్ట్ ఫార్మాట్గా మారిపోయాయి టీ20లు. టీమిండియా ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్కి నేటితో 16 ఏళ్లు...
Cricket Dec 1, 2022, 12:06 PM IST
ఐపీఎల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు ఉండడమే చాలా అరుదు. అస్సాం నుంచి వచ్చి, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున నాలుగు సీజన్లుగా ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రియాన్ పరాగ్. ఐపీఎల్ 2021 సీజన్లో రాహుల్ తెవాటియాతో కలిసి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ని గెలిపించిన రియాన్ పరాగ్... అస్సామీ సంప్రదాయ నృత్యం బిహు స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్సించాడు...
Cricket Nov 28, 2022, 2:02 PM IST
రాజకీయాల్లోనే కాదు, క్రికెట్లో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండవు. దీపక్ హుడా- కృనాల్ పాండ్యా, జోస్ బట్లర్ - రవిచంద్రన్ అశ్విన్ విషయంలో శత్రువులు, స్నేహితులుగా మారిన సందర్భాలకు ఉదాహరణ అయితే మహేంద్ర సింగ్ ధోనీ - యువరాజ్, ధోనీ - సురేష్ రైనా.. స్నేహితులు, శత్రువులుగా మారిన సందర్భాలకు ఉదాహరణ. టీమిండియా క్రికెటర్గా కంటే ధోనీ స్నేహితుడిగా ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న రైనా పుట్టినరోజు నేడు..
Cricket Nov 27, 2022, 2:38 PM IST