MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Zodiac signs రాజయోగం తీసుకొస్తున్న అక్షయ తృతీయ.. ఏఏ రాశుల వారికి ఆ యోగమంటే..

Zodiac signs రాజయోగం తీసుకొస్తున్న అక్షయ తృతీయ.. ఏఏ రాశుల వారికి ఆ యోగమంటే..

అక్షయ తృతీయ: జ్యోతిశాస్త్రం, హిందూ నమ్మకాల ప్రకారం  అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు ఏదైనా పని చేబడితే అంతా శుభమే జరుగుతుంది అంటారు. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయాలని పండితులు చెబుతుంటారు. లక్ష్మిదేవి, కుబేరుడిని పూజిస్తే ధన లాభం కలుగుతుందని ప్రతీతి. ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వస్తోంది. ఈ దినాన గజకేసరి యోగం, లక్ష్మినారాయణ యోగం, మాలవ్య యోగం, చతుర్ గ్రహ యోగం కలుగుతాయని జ్యతిష్య పండితులు సెలవిస్తున్నారు. వీటి కారణంగా అన్నిరాశుల వారికి మంచి జరిగినా.. కొన్ని రాశుల వారికి అత్యధిక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.

1 Min read
Anuradha B
Published : Apr 21 2025, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మీనరాశికి అత్యంత సానుకూల సమయం

మీనరాశికి అత్యంత సానుకూల సమయం

ఈ నాలుగు రాజయోగాల ద్వారా అత్యధిక లబ్ది పొందేది మీన రాశి వారు. ఈ ప్రభావం కారణంగా ఇల్లు లేదా వహనాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. లక్ష్మిదేవి ఆశీస్సులతో భారీగా ధన యోగం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు కొలువులో కుదురుకుంటారు. మీన రాశి వారిలో నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. కొత్త పనులు చేపట్టడానికి, జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. 

23
వృషభ రాశివారికి పట్టిందల్లా బంగారమే

వృషభ రాశివారికి పట్టిందల్లా బంగారమే

వృషభ రాశి వారికి తమ జీవిత కాలంలోనే అత్యంత అనుకూలమైన సమయాల్లో ఇదొకటి. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. ఇల్లు, వాహనాల కొనుగోలుకు సరైన తరుణం. ఈ రాశి వారు కొత్తగా వ్యాపార ప్రయత్నాలు ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. కుబేరుడు, లక్ష్మిదేవిల కటాక్షంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

33
మిథున రాశివారికి లక్ష్మిదేవి ఆశీస్సులు

మిథున రాశివారికి లక్ష్మిదేవి ఆశీస్సులు

అక్షయ తృతీయ పర్వదినాన రాజయోగాల ప్రభావం మిథున రాశి వారిపై దండిగా కనిపిస్తుంది. లక్ష్మిదేవి, కుబేరుడి ఆశీస్సులు సంపూర్తిగా ఉండటంతో విపరీతమైన ధన యోగం దక్కుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో దూసుకెళ్తారు. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. ప్రేమలో విజయం సాధిస్తారు. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved