Modi: మన్ కీ బాత్ లో మోడీ నోట--సంగారెడ్డి మహిళల మాట.వ్యవసాయంలో డిజిటల్ విప్లవం
సంగారెడ్డి గ్రామీణ మహిళలు డ్రోన్లతో పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తుండటంతో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
14

Image Credit : ANI
ప్రధాని అభినందనలు
మన కీ బాత్లో ప్రధాని అభినందనలు.ప్రధాని మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో సంగారెడ్డి మహిళల కృషిని ప్రశంసించారు.గ్రామీణ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ల సాయంతో పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : Google
డిజిటల్ విప్లవం
డ్రోన్ల వాడకంతో గడిచిన కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గాయి. ఎండలో గడిపే సమయం, విషపూరిత రసాయనాల పట్ల ప్రమాదాలు తగ్గిపోయాయి.
34
Image Credit : Asianet News
శక్తివంతంగా
మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలోనూ శక్తివంతంగా ఎదుగుతున్నారని. సాంకేతికతను అంగీకరించి, స్వయం ఆధారంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, వారు కొత్త మార్గాన్ని తయారుచేశారు
44
Image Credit : our own
తక్కువ సమయంలో ఎక్కువ భూమి
తక్కువ సమయంలో ఎక్కువ భూమిని కవర్ చేయగలగడం వల్ల శ్రమ తగ్గి, సమర్థవంతమైన సాగుకు దోహదం చేస్తోంది. ఆర్థికంగా వారు మరింత బలపడే అవకాశాలు కలుగుతున్నాయి.
Latest Videos

