MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Lunch: బరువు తగ్గాలని మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?

Lunch: బరువు తగ్గాలని మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?

 Lunch: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బరువు తగ్గాలనో లేదా పని ఒత్తిడి కారణంగానో మధ్యాహ్న భోజనం మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Skipping Lunch
Image Credit : CHATGPT.COM

Skipping Lunch

బరువు తగ్గాలంటే తిండి తినడం మానేయాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. దీనిలో భాగంగా చాలా మంది మధ్యాహ్న భోజనం మానేస్తూ ఉంటారు.కానీ, ఇలా లంచ్ స్కిప్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకుందాం...

23
 జీర్ణ శక్తి ఎక్కువగా ఉండే సమయం...
Image Credit : Getty

జీర్ణ శక్తి ఎక్కువగా ఉండే సమయం...

ఆయుర్వేదం ప్రకారం, పగలు సూర్యుడు నడి నెత్తిపై ఉన్నప్పుడు ( మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య) మన శరీరంలో జీర్ణ వ్యవస్థ అత్యంత బలంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకున్న ఆహారం చాలా వేగంగా, సమర్థవంతంగా జీర్ణమౌతుంది.అందుకే, ఈ సమయంలో భోజనం మానేయడం అంటే, మండుతున్న అగ్నిలో ఇంధనం వేయకపోవడం లాంటిదే. దీని వల్ల శరీరంలో ఎసిడిటీ మొదలౌతుంది.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు...

చాలా సేపు కడుపు ఖాళీగా ఉంచడం వల్ల శరీరంలో వాతం పెరుగుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. తీవ్రమైన ఎసిడిటీ, గుండెల్లో మంట కూడా వస్తుంది. దీనిని రోజూ కంటిన్యూ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది.

Related Articles

Related image1
Kitchen Hacks: ఇలా చేస్తే... రెండు రోజులైనా పాలు విరిగిపోవు..!
Related image2
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
33
ఎనర్జీ తగ్గిపోతుంది...
Image Credit : GEMENI

ఎనర్జీ తగ్గిపోతుంది...

మధ్యాహ్న సమయంలో శరీరానికి అత్యధిక శక్తి అవసరం. భోజనం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, విపరీతమైన నీరసం, తల తిరగడం, పనిపై ఏకాగ్రత దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.

అతిగా తినే ప్రమాదం (Overeating at Night)

మధ్యాహ్నం ఆకలిని చంపుకోవడం వల్ల, సాయంత్రం లేదా రాత్రి వేళ విపరీతమైన ఆకలి వేస్తుంది. ఫలితంగా రాత్రి సమయంలో అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు.ఆయుర్వేదం ప్రకారం రాత్రి పూట జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి రాత్రి పూట ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గకపోగా, మరింత పెరుగుతారు.

ఆయుర్వేదం ఏం చెబుతుంది..?

మధ్యాహ్నం రాజభోజనం: రోజులో తీసుకునే ఆహారంలో మధ్యాహ్న భోజనం కాస్త భారీగా (Heavy) ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే జీర్ణశక్తి అప్పుడు బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Terrace Walking: టెర్రస్ పై వాకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Recommended image2
Good Food Good Health: పరగడుపున ఇవి తింటున్నారా? అయితే ఇప్పుడే ఆపండి
Recommended image3
Ginger: ఇంట్లో కుండీలోనే అల్లం పెంచొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు
Related Stories
Recommended image1
Kitchen Hacks: ఇలా చేస్తే... రెండు రోజులైనా పాలు విరిగిపోవు..!
Recommended image2
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved