బిగువైన ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ హాట్ సెల్ఫీ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్న జాన్వీ కపూర్..
జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో యంగ్ సెన్సేషనల్గా మారిపోయింది. తను గ్లామర్ ఫోటోలతో హాట్ బ్యూటీగా మారిపోయింది. ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఏ విషయంలోనూ తగ్గేదెలే అని నిరూపిస్తుంది. ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది.
జాన్వీ కపూర్ ఇటీవల తన డ్రీమ్ వెడ్డింగ్ విషయాలను వెల్లడించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని చెప్పి తెలుగు ఆడియెన్స్ ని తన బుట్టలో వేసుకుందీ అందాల భామ.
ఆ తర్వాత ఇటలీలో బ్యాచ్లరేట్ పార్టీ చేసుకుంటానని, తన ఇంటి వద్ద రిసెప్షన్ చేసుకుంటానని చెప్పింది. తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించి ఆ మధ్య హాట్ టాపిక్గా మారింది జాన్వీ.
ప్రస్తుతం ఓ సెల్ఫీ పిక్ ని పంచుకుంది జాన్వీ. ఇందులో తన టాప్ ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కించే కళ్లతో దిగిన సెల్ఫీ పిక్ నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. తెగ వైరల్ అవుతుంది.
జాన్వీ కపూర్ తన మెంటర్ కరణ్ జోహార్ సహకారంతో కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఆమె పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది. ప్రస్తుతం జాన్వీ `గుడ్ లక్ జెర్రీ`, `దోస్తానా2`, `మిలి` చిత్రాల్లో నటిస్తుంది.
జాన్వీలోని హాట్నెస్ మరింతగా పెరుగుతుందని నెటిజన్లు, ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. శ్రీదేవిని చూసిన అభిమానులు కొందరు జాన్వీపై పలు నెగటివ్ కామెంట్ చేస్తుండటం ఓ విశేషమైతే, అతిలోక సుందరి అభిమానులు సైతం జాన్వీ అందాలకు ఫిదా అవుతుండటం మరో విశేషం.
జాన్వీ ఓ వైపు విభిన్నమైన సినిమాలు చేస్తూనే తన ఫాలోయింగ్ని కూడా పెంచుకుంటోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ పెరిగితే ఇప్పుడు అంతటి క్రేజ్ ఏర్పడింది.
సినిమాలు, వెబ్ సిరీస్లతోపాటు కమర్షియల్ యాడ్స్, దాంతో వచ్చే ఆదాయాలు వంటి వాటిపై ఫోకస్ పెడుతుంది జాన్వీ. సొంతంగా తాను ఎదగాలనే ప్రయత్నాల్లో ఉంది.
అందుకే జాన్వీ ఇప్పుడు బాలీవుడ్లో సెన్సేషనల్గా మారిపోతుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుందీ శ్రీదేవి తనయ. మరోవైపు మున్ముందు భారీ ఆఫర్లని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది.
దీంతోపాటు తల్లి శ్రీదేవి మాదిరిగానే సౌత్లోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. తెలుగులో ఎంట్రీకి తండ్రి బోనీ కపూర్ గట్టి ప్రయత్నాలుచేస్తున్నారని చెప్పొచ్చు.