థ్రోబ్యాక్ బికినీ ఫోటోతో నెట్టింట్లో ఫైర్ అంటిచ్చిన దిశా పటానీ.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!
హాట్ అందాల బేబీ దిశా పటానీ బికినీ ఫోటోతో నెట్టింట్లో మంటలు పెట్టింది. చలికాలం వేళ కూల్గా సాగుతున్న సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పంచుకున్న థ్రోబ్యాక్ ఫోటోనే అయినా దాని హాట్నెస్ ఎఫెక్ట్ మాత్రం రచ్చ రచ్చగా మారింది.
దిశా పటానీ ఆ మధ్య మాల్దీవులకు చెక్కేసింది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే గ్యాప్ లేకుండా నీలి ద్వీపకల్పంలో సేద తీరింది.
ఆ సందర్భంగా దిశా బికినీలో అందాలు ఆరబోస్తూ ఈ ద్వీపంలోనే వేడిపుట్టించింది. ఇప్పుడు ఆ ఫోటోలను పంచుకుని సోషల్ మీడియాకి ఫైర్ అంటిచ్చింది.
దిశా పటానీ పంచుకున్న ఫోటో చూసి ఆమె అభిమానులు, నెటిజన్లు చూపుతిప్పుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు.
చెట్టుని పట్టుకుని సూర్య రశ్మీ తన అందాలను ముద్దాడగా దిశా విరహ వేదన పొందుతున్నట్టుగా ఉన్న తాజా ఫోటో తెగ వైరల్ అవుతుంది.
దిశా పటానీ హీరోయిన్గా మెస్మరైజ్ చేయడంతోపాటు ఇలా బీచ్లో బికినీ ఫోటోలతోనూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
సెక్సీ అందాలను అప్పనంగా ఆరబోసి `ఐ యామ్ సో సెక్సీ` అంటూ మాయ చేస్తుందీ భామ.
దిశా పటానీ `లోఫర్` చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన విషయం తెలిసిందే. తెలుగులో నటించిన ఒక్క సినిమాలోనే అయినా మంచి పేరుని తెచ్చుకుంది.
ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్తో `భారత్` చిత్రంలో మెరిసింది.
ఇప్పుడు ఆయనతో మెయిన్ లీడ్గా `రాధే` చిత్రంలో నటిస్తుంది. ఇందులో సల్మాన్ని తన అందాలతో కట్టిపడేయబోతుంది.
మరోవైపు `మలంగ్2`లోనూ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అమ్మడి చేతిలో మరో రెండు ప్రాజెక్ట్ లున్నట్టు సమాచారం.
దిశాకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాలోనే 42 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.