బిగుతు బ్రాలో ఉప్పొంగే ఎద అందాలతో ఆటం బాంబ్లా పేలిన పూరీ భామ.. సన్నని నడుముపై నాభి సొగసులు చూపిస్తూ రచ్చ..
ఆటంబాంబ్ లాంటి అందాలకు కేరాఫ్ దిశా పటానీ. తెలుగులో హీరోయిన్ గా పరిచయమై ఇప్పుడు బాలీవుడ్ని ఊపేస్తుందీ గ్లామర్ బ్యూటీ. కట్టలు తెంచుకున్న గ్లామర్ షోతో ఇంటర్నెట్లో కల్లోలం సృష్టిస్తుంది.
పూరీ జగన్నాథ్ హీరోయిన్ దిశా పటానీ తాజాగా మరోసారి ఆమె బ్లాస్ట్ అయ్యింది. ఆ బ్లాస్ట్ మామూలు కాదు, అణుబాంబ్లా ఉండటం విశేషం. రెడ్ బ్రాలో, మెరిసే స్కర్ట్ లో హాట్ డాన్సు చేసింది దిశా పటానీ. ఈ సందర్భంగా ఆమె అదే కాస్ట్యూమ్స్ తో ఫోటోలకు పోజులిచ్చింది. రావిషింగ్ లుక్లో మంటలు పుట్టించే పోజులిచ్చింది.
దిశా పటానీ డల్లాస్లో జరిగిన ఓ ప్రైవేట్ షోలో పాల్గొని డాన్సు చేసింది. అక్షయ్ కుమార్తో కలిసి ఈ ఎంటర్టైన్మెంట్ టూర్ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు చోట్ల ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ అలరిస్తున్నారు. అందులో భాగంగా ఈ సెక్సీ డ్రెస్ ధరించింది. బిగుతు బ్రాలో ఉప్పొంగే ఎద అందాలను, సన్నని నడుముపై నాభి సొగసులను చూపించింది.
మరోవైపు థండర్ థైస్తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్లో ఈ వీడియో క్లిప్ని పంచుకోగా, ఇందులో ఆమె ఇచ్చిన హాట్ పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇందులో దిశా అందాల వేడి మామూలుగా లేదు. వేసవి ప్రారంభంలోనే మంటలు పుట్టించేలా ఉంది. ఇంకా చెప్పాలంటే కుర్రాళ్ల బాడీలో పెరిగిన హీటుకి థర్మ మీటర్ కూడా పగిలిపోయేలా ఉందని అంటున్నారు నెటిజన్లు.
ఈ హాట్ ఫోటో షూట్పై సెక్సీ కామెంట్లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దిశా పటానీ అందాలకు ఊగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `లోఫర్` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో దిశాని హీరోయిన్గా పరిచయం చేశారు పూరీ జగన్నాథ్. ఇందులో వరుణ్ తేజ్ సరసన కథానాయికగా నటించింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా కనిపించి వాహ్ అనిపించింది. కానీ కేవలం ఒక్క సినిమాతోనే బాలీవుడ్లోకి వెళ్లిపోయింది. తెలుగులో ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
బాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంది. `ఎంఎస్ ధోని` చిత్రంతోపాటు వరుసగా ఛాన్స్ లను దక్కించుకుంది. `కుంగ్ ఫూ యోగా` అనే చైనీస్ ఫిల్మ్ లో చేసింది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్లోనూ కనిపించి మెప్పించింది. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచుతూ పెద్ద పెద్ద ఆఫర్లని సొంతం చేసుకుంది.
`బాఘి 2` ఈ బ్యూటీకి హిందీలో పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో టైగర్ ష్రాఫ్తో కలిసి నటించింది. ఈ సినిమాతో ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. అయితే అది ఇప్పటికీ కొనసాగుతుందట. మధ్యలో బ్రేకప్ అనే వార్తలొచ్చాయి. కానీ స్టిల్ ఈ ఇద్దరు రిలేషన్షిప్లోనే ఉన్నారని సమాచారం.
ఇక సల్మాన్ ఖాన్తో `భారత్` చిత్రంలో నటించి మెప్పింది. ఇందులో కత్రినా కైఫ్ మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్గా దిశా నటించింది. ఆ తర్వాత `రాధే` ఏకంగా సల్లూభాయ్ సరసనే నటించింది. ఇందులో ఆమె హాట్ డోస్ కట్టలు తెంచుకుంది. అణుబాంబ్లా పేలింది. అయినా సినిమా ఆడలేదు. వీటితోపాటు `మలంగ్`, `బాఘి 3`లో స్పెషల్ అప్పియరెన్స్ చేసింది.
గతేడాది `ఏక్ విలన్ రిటర్న్స్` చిత్రంలో నటించి అలరించింది. కానీ సరైన హిట్లు పడలేదు. ఇప్పుడు మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది దిశా. ప్రభాస్తో `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుంది. ఇందులో దీపికా పదుకొనె మెయిన్ ఫీమేల్ లీడ్గా, కాగా దిశా సెకండ్ హీరోయిన్. ఈ సినిమా ఆడితే దిశా రేంజ్ నెక్ట్స్ లెవల్కి వెళ్తుందని చెప్పొచ్చు. వీటితోపాటు `యోధ`, అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తుంది దిశా పటానీ. హిందీలో సక్సెస్ లేకపోవడంతో సౌత్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.