ఉబికి వచ్చే ఎద అందాలతో పూరీ హీరోయిన్ బ్లాస్టింగ్ పోజులు.. మరీ చీప్గా ప్రవర్తించిందంటూ ట్రోల్స్..
దిశా పటానీ సక్సెస్తో సంబంధం లేకుండా బ్లాస్టింగ్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. బౌండరీలు బ్రేక్ చేసే అందాల విందు చేస్తూ ఇంటర్నెట్ని షేక్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి ఈ భామ మైండ్ బ్లోయింగ్ పోజులు పంచుకుంది.
దర్శకుడు పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన కథానాయికలు స్టార్లుగా రాణిస్తున్నారు. అందులో దిశా పటానీ ఒకరు. ఆమె సక్సెస్తో సంబంధం లేకుండా బ్లాస్టింగ్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. బౌండరీలు బ్రేక్ చేసే అందాల విందు చేస్తూ ఇంటర్నెట్ని షేక్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి ఈ భామ మైండ్ బ్లోయింగ్ పోజులు పంచుకుంది.
ఇందులో బ్రా, లెహంగా ధరించింది. బ్రాలో ఎద అందాలను చూపించింది. లెహంగాలో థండర్ థైస్ని ఆవిష్కరించింది. మధ్యలో నాభి షో చేస్తూ మత్తెక్కిస్తుంది. మిర్రర్ ముందు సెల్ఫీ ఫోటోలు దిగి వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. బిగువైన బ్రాలో ఉబికి వచ్చే ఎద అందాలు పిచ్చెక్కించేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
నిజానికి ఈ లుక్స్ కొత్తది కాదు, కానీ ఫోటోలు కొత్తగా పోస్ట్ చేసింది. గత వారంలో ఆమె ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫోటోలను పంచుకుని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాని షేక్ చేసింది. అందులోని మరో వెర్షన్ గ్లామర్ ట్రీట్నిచ్చింది దిశా పటానీ. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి.
అసలే ఎండాకాలం చెమటలు పట్టిస్తుండగా కుర్ర ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ వేడిని దిశా మరింత పెంచింది. అల్లకల్లోలం చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలోట్రెండింగ్ అవుతుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ డ్రెస్లో గతంలో ఓ స్టేజ్ పెర్ఫెర్మ్ చేసింది దిశా. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. స్టేజ్పై డాన్సు చేస్తూ దిశా ఒక్కసారిగా గెస్ట్ ల ముందుకొచ్చి బార్ డాన్సర్ తరహాలో డాన్స్ చేసింది. తన అందాలను ఆవిష్కరిస్తూ సెక్సీగా డాన్సు చేసింది. దీన్ని చూసి సెలబ్రిటీలు, గెస్టులు సైతం చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు.
కానీ ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ ఇంతగా దిగజారి పర్ఫెర్మ్ చేస్తుందా? అంటూ కామెంట్ చేస్తున్నారు. దిశా చీప్ డాన్స్ షో అని, ఆమెని గ్లామర్ బ్యూటీగా చూశామని, కానీ ఇలా వ్యాంప్ స్టార్లా, బార్ గర్ల్ గా మారుతుందని ఊహించలేదంటున్నారు. ఈ వీడియోని వైరల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక దిశా పటానీ `లోఫర్` చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. పూరీ దర్శకత్వం వహించగా, వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ చిత్రం పరాజయం చెందింది. కానీ ఈ సినిమాతో బాలీవుడ్లో ఆఫర్లు అందుకుంది. అక్కడ బిజీ స్టార్ అయ్యింది. టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో సినిమాలు చేసింది.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేతిలో `యోధ`, సూర్య-శివ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చాలా ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తుంది. ప్రభాస్కి జోడీగా సెకండ్ హీరోయిన్గా చేస్తుంది. దీపికా మెయిన్ ఫీ మేల్ లీడ్గా నటిస్తున్న విషయం తెలిసిందే.