అమరావతి కోసం ఒక్కటైన బిజెపి, జనసేన... పవన్ డిల్లీ పర్యటన (ఫోటోలు)
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం బిజెపి, జనసేన పార్టీలు ఒక్కటయ్యాయి. ఇరు పార్టీలు కలిసి రాజధాని కోసం పోరాడాలని నిర్ణయించాయి.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పవన్ కల్యాణ్
డిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
నిర్మలా సీతారామన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కన్నా
నిర్మలా సీతారామన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కన్నా
నిర్మలా సీతారామన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న పవన్ కల్యాణ్
నిర్మలా సీతారామన్ తో పవన్ కల్యాణ్ భేటీ
మీడియాతో మాట్లాడుతున్నఎంపీ జివిఎల్ నర్సింహారావు
జనసేన, బిజెపి నాయకుల మీడియా సమావేశం
డిల్లీలో జనసేన, బిజెపి విలేకర్ల సమావేశం, పాల్గొన్న పవన్
డిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతుంటూ శ్రద్దగా వింటున్న పవన్
డిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ
మీడియా సమావేశంలో పవన్, కన్నా, జీవిఎల్