మిస్ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్కి చేరుకున్నాయి. ఒక్క రోజులో విన్నర్ ఎవరో తేలనుంది. మరి ఈ గ్రాండ్ ఫినాలే ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు.
వెర్రి వెయ్యి విధాలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. స్టార్ హీరోల అభిమానులను చూసినప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. . తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం వారు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు అభిమాని కూడా ఇలాంటి పనే చేశాడు.
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది మంచు లక్ష్మీ. టాలీవుడ్ నుంచి ముంబయ్ చేరిన మంచువారి నటి.. అక్కడ చాలా ప్రయత్నాలు చేసింది. తాజాగా లక్ష్మీ ఓ పాపులర్ షోలో సందడి చేయబోతోంది.
రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `షష్టిపూర్తి`. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`థగ్ లైఫ్` సినిమాపై బ్యాన్ పడింది. కమల్ హాసన్ సారీ చెప్పేందుకు నిరాకరించారు.దీంతో కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. `థగ్ లైఫ్` సినిమాని బ్యాన్ చేయాలని నిర్ణయించింది.
వరుసగా ప్లాప్ లు ఎదురవుతున్నా.. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈక్రమంలో ఓ హీరోయిన్ అయితే విజయ్ దేవరకొండ సినిమా కోసం ఏకంగా సూర్య సినిమానే వదిలేసుకుందట. ఇంతకీ ఎవరా బ్యూటీ.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు తనకు రావడం గురించి రౌడీ హీరో ఏమన్నాడంటే?
12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600కి 599 మార్కులు తెచ్చుకున్న దిండుక్కల్కి చెందిన విద్యార్థిని ఓవియాంజలికి దళపతి విజయ్ వజ్రాల కమ్మలు బహుమతిగా ఇచ్చారు.
చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. గతంలో మా ఎన్నికల సందర్భంలో తలెత్తిన విభేదాల గురించి గురించి మోహన్ బాబు ఓపెన్ అయ్యారు.
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో బాలకృష్ణ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ అవార్డు ను ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు.