తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విశేషాలు, వినూత్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటువంటి అరుదైన ఘట్టాల్లో ఒకటి ఉంది. ఒకే హీరోతో తల్లీ–కూతురు హీరోయిన్లుగా నటించడం. ఈ అరుదైన రికార్డు దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కు మాత్రమే సాధ్యం అయ్యింది.
80, 90 సినిమాల్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన ఎంతో మంది తారలు, అవకాశాలు తగ్గడంతో ఆల్టర్నేటివ్స్ వెతుకున్నారు. ఈక్రమంలో సినిమాలు వదిలేసి కొంత కాలం సీరియల్స్ చేసిన హీరోయిన్లు ఎవరు?
పవన్ కళ్యాణ్ కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటారు. అదే మహేష్ బాబు యాడ్స్ చేయడంలో టాప్లో ఉన్నారు. అయితే మహేష్పై దర్శకుడు షాకింగ్ కామెంట్ చేశారు.
హీరోలు నిర్మాతలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే. ఈ క్రమంలో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన నిర్మాత దిల్ రాజు యంట్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రేమగా ఏమని పిలుస్తారో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కొంత మంది ఇది గ్రహించి మధ్యలోనే ఫీల్డ్ వదిలేసి వెళ్లిపోతుంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.
కామెడీ విలన్ ఫిష్ వెంకట్ తనదైన నటనతో, కామెడీతో అలరించారు. కానీ ఇప్పుడు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
`గేమ్ ఛేంజర్` సినిమా గురించి పడే పడే తక్కువ చేసిన మాట్లాడిన దిల్ రాజు, శిరీష్ రెడ్డిలకు రామ్ చరణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించి సారీ చెప్పారు.
టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలో జులైలో ఏకంగా ఐదు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. సమంత, చైతూల మూవీపై అందరి దృష్టిపడింది.
రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత దిల్ రాజుపై ఫైర్ అయ్యారు. ఇదే చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్ నోట్ని విడుదల చేశారు. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే