థ్రిల్లర్ క్రైం నేపథ్యంలో సాగే ఈ కథ విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. మరోసారి ఉత్కంఠ పెంచేందుకు రాబోతుంది. ఆశీర్వాద్ సినిమాస్ సమర్పణలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం టీజర్ ని నూతన సంవత్సర కానుకగా ఈ రోజున విడుదల చేసారు. మీరు ఇక్కడ ఈ టీజర్ ని చూడవచ్చు.
మలయాళ నటుడు మోహన్ లాల్, మీనా కలిసి నటిస్తోన్న చిత్రం ‘దృశ్యం 2’. గతంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతుంది. సెప్టెంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. థ్రిల్లర్ క్రైం నేపథ్యంలో సాగే ఈ కథ విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. మరోసారి ఉత్కంఠ పెంచేందుకు రాబోతుంది. ఆశీర్వాద్ సినిమాస్ సమర్పణలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం టీజర్ ని నూతన సంవత్సర కానుకగా ఈ రోజున విడుదల చేసారు. మీరు ఇక్కడ ఈ టీజర్ ని చూడవచ్చు.
Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3
— Mohanlal (@Mohanlal) December 31, 2020
ఈ చిత్తరం షూటింగ్ని కేవలం 46 రోజులలో పూర్తి చేశారు. కేరళలో ఇప్పటికీ థియేటర్స్ తెరవని కారణంగా మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ వాల్యూస్, మర్డర్ మిస్టరీ అంశాల కలబోతగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సీక్వెల్ హిట్టైతే తొలి భాగంలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో రీమేక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 10:54 AM IST