అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు
ఆస్ట్రేలియాపై విజయం సాదించిన టీమిండియానకు మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక సిరీస్ను గెలిచిన టీమిండియాకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్: ఆస్ట్రేలియాపై భారత్ వన్డే సిరీస్ విజయం సాధించడంపై తెలుగు సినీ హీరో మహేష్ బాబు స్పందించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 72 ఏళ్ల భారత క్రికెట్ అభిమానుల స్వప్నాన్ని కోహ్లీసేన సాకారం చేసింది.
ఆస్ట్రేలియాపై విజయం సాదించిన టీమిండియానకు మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక సిరీస్ను గెలిచిన టీమిండియాకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
భారత క్రికెటర్లు అద్భుతంగా ఆడారని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ఎంఎస్ ధోనీకి ప్రత్యేక అభినందనలు అని ఆయన ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులు పలువురు టీమిండియాను అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు.
సంబంధిత వార్తలు
మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్
2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?
ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...
సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు
వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ
కెప్టెన్గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు
ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..
ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ
ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు
వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని
భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)
మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్