తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి.
బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు.
బిలియనీర్ జార్జ్ సోరోస్పై టెస్లా అధినేత, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోరోస్ మానవత్వాన్ని ద్వేషిస్తాడరని అన్నారు.
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైదరాబాద్ జిల్లా ఎన్నికల విభాగం నోటీసులు జారీ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శ్రీకారం చుట్టింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు కామారెడ్డి నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది.
ఏపీలో సంచలనం సృష్టించిన ట్రాఫిక్ ఈ-చలాన్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్పైకేసు నమోదు చేసింది.
అగ్రదేశం అమెరికా మరో సంచలన ప్రకటన చేసింది. 1945 ఆగష్టులో జపాన్లోని హిరోషిమాపై జారవిడిచిన దాని కంటే 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైన కొత్త అణుబాంబును అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని యూఎస్ మిలిటరీ ప్రకటించింది.
దేశంలో కుల, మతాల ప్రాతిపదికన మనుషులను విడదీసిన ఘనత కాంగ్రెస్, బీజేపీలకే దక్కుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.