ఉపాసన-నమ్రత బెస్ట్ ఫ్రెండ్స్. తరచుగా కలుస్తూ ఉంటారు. తాజాగా వారు క్రిస్మస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ కోడ్ లో భాగం రెడ్ ధరించి, రెడ్ వైన్ సేవించారు.
బిగ్ బాస్ రియాలిటీ షో విపరీతమైన పాపులారిటీ కలిగి ఉంది. అదే సమయంలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో కీలక మార్పులు జరగనున్నాయట.
స్టార్ హీరోయిన్స్ క్రిస్మస్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ వరల్డ్ ఫెస్టివల్ కోసం డిజైనర్ వేర్స్ సిద్ధమయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ క్రిస్మస్ వేడుకల ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్స్, ఫ్యాన్స్ కి శుభాకాంక్షలు చెప్పారు.
అన్నపూర్ణ స్టూడియో ఎదుట జరిగిన అల్లర్ల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ప్రధాన ముద్దాయిగా ఉన్న ఈ కేసులో మరికొందరు అరెస్ట్ అయ్యారు.
సలార్ మూవీ వరల్డ్ వైడ్ సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. మూడో రోజు ఆదివారం మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సలార్ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి...
బిగ్ బాస్ తెలుగు 7 లో స్పై బ్యాచ్ గా ప్రచారం అయ్యారు శివాజీ, ప్రశాంత్, యావర్. షో ముగిశాక మొదటిసారి వీరు కలిశారు. దీంతో వారి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ ఫేమ్ లహరి షారి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పండగ వేళ ఆమె ట్రెండీగా తయారయ్యారు. లహరి సూపర్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. కాగా తన ఇమేజ్ దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేసిన వాళ్లపై పల్లవి ప్రశాంత్ చర్యలకు సిద్ధం అవుతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది.
శివాజీపై తీవ్రమైన ఆరోపణ ఒకటి ఉంది. ఆయన చెల్లెలు వరసైన అమ్మాయిని లేపుకుపోయి వివాహం చేసుకున్నాడట. ఈ విషయంపై ఓ సందర్భంలో నేరుగా స్పందించాడు శివాజీ.
బిగ్ బాస్ షో సమాజం మీద దుష్ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలిక షోకి అడిక్ట్ కావడం విస్మయానికి గురి చేస్తుంది.