ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదలకు G+1 ఇల్లు నిర్మాణానికి కేవలం రూ.1కే అనుమతి, సెట్బ్యాక్, రహదారి వెడల్పు సడలింపులతో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇప్పటికే కేసుల మీద కేసులు నమోదవుతున్న వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన కార్యాలయానికి వెళ్లిమరీ కారును సీజ్ చేశారు పోలీసులు.
తెలంగాణ రైతుల ఎదురుచూపులకు తెరపడినట్లే కనిపిస్తోంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే. ప్రస్తుత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి.. ఇవి ఈ రాత్రికి మరింత జోరందుకునే అవకాశాలున్నాయట.
AP Cabinet's Crucial Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూసేకరణ, పొగాకు రైతుల సహాయం, పర్యాటక అభివృద్ధికి కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మరణించడంపై షర్మిల స్పందించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కాదు పబ్లిసిటీ కోసమే జగన్ ప్రజల్లోకి వస్తున్నాడని… ఇందుకోసం అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నాలుగు నెలల క్రితం చోటుచేసుకున్న వ్యవహారంలో వైసిపి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఇంతకీ కేసు ఏంటో తెలుసా?
ఏపీ ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పాఠశాల చేర్పు డ్రైవ్, సాగునీటి బిల్లులు, విమానాశ్రయ కమిటీపై నిర్ణయాలు తీసుకుంది.
ఏడాది పాలనను పురస్కరించుకొని ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Pawan Kalyan Slams YSRCP: కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి అడుగుగా నిలిచిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో తృప్తి క్యాంటీన్లు త్వరలో విశాఖపట్నంలో ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఉపాధి కల్పించే ఈ క్యాంటీన్లలో బిర్యానీ వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి