క్యాన్సర్ ఉందన్న కుమార్తె ఆరోపణలపై ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యంగా ఉన్నానంటూ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.తన కుమారుడి రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే ఈ తప్పుడు ప్రచారాలని ఆరోపించారు.
Kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరావతిపై దుష్ప్రచారం, మహిళలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
weather: విశాఖపట్నంలో ఎండలు, ఉక్కపోతతో పాటు అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఏపీ సచివాలయాల్లో ఆన్లైన్ సేవలను జూన్ 10 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డేటా మార్పిడి కారణంగా పది ముఖ్యమైన సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులతో 5,088 మంది టాప్ విద్యార్థులను జూన్ 9న సత్కరించనుంది. నగదు, మెడల్, సర్టిఫికెట్ అందించనుంది.
AP EAPCET 2025 Results: ఏపీ ఈఎపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.
AP EAPCET 2025 results: ఏపీ ఈఏపీసెట్ (AP EAMCET 2025) ఫలితాల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1.89 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో 67,761 మంది అర్హత సాధించారు.
Andhra Minister Savitha : ఏపీ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కార్యక్రమంలో మంత్రి సవిత పుష్పగుచ్చంను విసిరికొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.