CM Chandrababu Naidu: ఈ రైతు మాటలకి సీఎం చంద్రబాబు ఫిదా

Share this Video

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్లలో "రైతన్నా... మీకోసం" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్ సిస్టం ఎగ్జిబిషన్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు ఇచ్చారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అడిగి తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video