ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను హత్య చేసిన వారిలో ముగ్గురు నక్సలైట్లను పోలీసులు గుర్తించారు
అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను హత్య చేసిన వారిలో ముగ్గురు నక్సలైట్లను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మావోయిస్టుల ఫోటోలను విశాఖ పోలీసులు సోమవారం సాయంత్రం విడుదల చేశారు.
ఆదివారం నాడు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమను మావోయిస్టులు హత్య చేశారు. శ్రీనుబాబు, అరుణ, స్వరూపలుగా గుర్తించారు. అరుణ ఈ దాడికి నాయకత్వం వహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అరుణ నేతృత్వంలోని దళమే ఈ దాడికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత స్థానికంగా లభ్యమైన ఆనవాళ్లతో పాటు ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు మావోల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.
ఈ దాడిలో పాల్గొన్నవారిలో పాల్గొన్న మావోల్లో ఛత్తీస్ఘడ్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారనే అనుమానాలు కూడ లేకపోలేదు. చలపతి భార్య అరుణ ఈ దాడికి నేతృత్వం వహించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర
కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే
అరకు ఘటన: బైక్పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్లు, ఎందుకంటే?
కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...
మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్
బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా
15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు
నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు
నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య
అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)
తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య
మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....
పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....
వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి
గన్మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ
మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)
ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం
ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే