సింహాచలం అప్పన్నను దర్శించుకున్న మంత్రి రోజా... ఆలయ అభివృద్దిపై సమీక్ష

విశాఖపట్నం : తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా ఇవాళ విశాఖ జల్లాలోని ప్రాచీన హిందూ దేవాలయం సింహాచలంను సందర్శించారు.

విశాఖపట్నం : తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా ఇవాళ విశాఖ జల్లాలోని ప్రాచీన హిందూ దేవాలయం సింహాచలంను సందర్శించారు. భక్తులు సింహాద్రి అప్పన్నగా కొలిచే  లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు మంత్రి. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ది పనుల ప్రారంభించడానికి ప్రభుత్వం ఇప్పటికే సిద్దమైన నేపథ్యంలో  దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి రోజా మాట్లాడుతూ... రోజురోజుకు సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలోనే ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీంలో చేర్చినట్లు... నిధుల మంజూరు, పనుల నిర్వహణపై చర్చించేందుకే ఈ సమీక్షా సమావేశం ఏర్పాటుచేసామన్నారు. రూ.54 కోట్లతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు... వారం రోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలవడం జరుగుతోందని మంత్రి అన్నారు. ఆలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కోసం కావాల్సిన పనులపై ఆలయ ఈఓతో పాటు అధికారులతో చర్చించినట్లు మంత్రి రోజా  తెలిపారు. 

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu