పాడేరు వద్ద బోల్తా పడ్డ జీపు...ఐదుగురికి గాయాలు...
Bukka Sumabala | our own | Updated : Feb 13 2020, 03:38 PM IST
విశాఖ ఏజెన్సీ, పాడేరు మంగబంధ దగ్గర జీపు బోల్తా పడింది.
విశాఖ ఏజెన్సీ, పాడేరు మంగబంధ దగ్గర జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పాడేరు జిల్లా ఏరియా ఆసుపత్రికి
తరలించి చికిత్స అందిస్తున్నారు.