ఎమ్మెల్యేల బృందంతో అసెంబ్లీకి చంద్రబాబు... ఓటేసిన టిడిపి సభ్యులు

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నానికే దాదాపు పూర్తయ్యింది. 

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నానికే దాదాపు పూర్తయ్యింది. నెల్లిమర్ల  ఎమ్మెల్యే  అప్పలనాయుడు మినహా ఎమ్మెల్యేలంతా ఓటేసారు. ఉండవల్లిలోని పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసం నుండి టిడిపి ఎమ్మెల్యేలంతా ఓ బృందంగా బయలుదేరారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు టిడిపి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసిపి ఎమ్మెల్యేలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu