భారత క్రికెట్ బోర్డులో మహిళలపై వివక్ష... పురుష క్రికెటర్లను ఒకలా, వుమెన్స్ క్రికెటర్లను మరోలా... సాక్ష్యాలివే
First Published May 18, 2021, 5:10 PM ISTఎంతగా స్త్రీ సమానత్వం గురించి ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసినా... ఇది పురుషాధిక్య సమాజం. భారత క్రికెట్లోనూ మహిళా క్రికెట్పై, వుమెన్ క్రికెటర్లపై వివక్ష ఉంది. తాజాగా జరుగుతున్న సంఘటనలు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, బీసీసీఐ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణమవుతున్నాయి.